Month: September 2025

నూకాలమ్మ గుడి కి మైక్ సెట్ సమర్పించిన బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…

జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డా. ప్రయాగ మూర్తి ప్రగడ అద్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

ఉదయగిరి నుండి నందవరం కి హైవే రోడ్డు అభివృద్ధి గురించి అసంబ్లీ లో గళం విప్పిన కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ క్రిస్టియన్ సెల్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఓబులాపురం దేవప్రసన్న…////

(మన ద్యాస న్యూస్ )ఉదయగిరి సెప్టెంబర్ 24 ://// ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రం నుండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాసనసభలో తమ గళం వినిపించారు.…

ఆరోగ్య శిబిరాలు – స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్

తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-24 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మత్యం సచివాలయం పరిధి లోని, నల్లిచెట్టిపల్లె, మత్యం, తెల్లగుండ్లపల్లె గ్రామాలలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో గ్రామ…

ఆరోగ్యమైన మహిళలతోనే ఆ కుటుంబల ఆరోగ్యం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆరోగ్యమైన మహిళలతో పాటు ఆరోగ్యమైన కుటుంబాల అభివృద్ధికి తోడ్పడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలోని ప్రాథమిక…

ఏపీ శాసనమండలి ఛైర్మన్ స్థానంలో బీద రవిచంద్ర యాదవ్..///

అమరావతి,సెప్టెంబర్ 24 : (మన ధ్యాస న్యూస్ ):/// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్యానెల్ స్పీకర్‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యవహరించారు.5 వ రోజు శాసనమండలిలో (బుధవారం) ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించి, స్పీకర్ కుర్చీ నుంచి సభా కార్యక్రమాలను నడిపించారు.సభలో జరిగే…

మానవత్వం చాటిన ఎల్లారెడ్డి పోలీసులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల పరిధిలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద రోడ్డుపై ఓ కుక్క మృతి చెందింది.దాంతో అక్కడ గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో…

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం – సూపర్ వైజర్ రాజేశ్వరి

మహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 23:మాతా, శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో పోషణ మాసోత్సవాల భాగంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఆమె ప్రజలకు అవగాహన…

ముద్రగడ తో దాడిశెట్టి రాజా భేటీ…

శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా కిర్లంపూడి లో మంగళవారం మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం తో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా భేటీ అయ్యారు. ముద్రగడ నివాసం లో…

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పర్వత జానకి దేవి…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): దేవీ నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ జిల్లా లయన్స్ క్లబ్ ఛైర్‌పర్సన్ పర్వత జానకి దేవి అమ్మవారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి లో శ్రీ శ్రీనివాస…