Month: September 2025

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూ టీ ఎఫ్, కావలి ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…

కావలి : సెప్టెంబర్ 18 : (మన ద్యాస న్యూస్ ) :/// ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ సూచనలు మేరకు యూ.టీ.ఎఫ్. కావలి ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కావలి పట్టణము దక్షిణ శివారులోని బృందావనం…

స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం…

ఎట్టకేలకు రాగిమానుపెంట రోడ్డు పనులు ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట రోడ్డు దుస్థితిపై చాలసార్లు ప్రముఖ పత్రికలలో వార్త ప్రచురించడం జరిగింది.వార్తలకు స్పందించిన అధికారులు బుధవారం జేసిపి సాయంతో రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా…

12 ద్విచక్ర వాహనాల వేలం ద్వారా 1,51,000రూ ఆదాయం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వివిధ కేసుల్లో పట్టుబడిన 13 ద్విచక్ర వాహనాలను మండల మెజిస్ట్రేట్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలను వేలం వేయడం జరిగింది.ఇందులో…

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ,మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల…

సాయి నగర్ శ్రీ కనక దుర్గమ్మ కోవెల వద్ద ఘనంగా పందిరి రాట మహోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్; పట్టణంలోని స్థానిక సాయి నగర్ లో వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కోవెల వద్ద దేవీ నవరాత్రుల సందర్భంగా పందిరి రాట మహోత్సవ కార్యక్రమం భక్తులు మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవంగా…

ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, రాష్ట్రాలకే అమలు బాధ్యత అప్పగించబడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని గుర్తుచేస్తూ ఈ నెల 22న హైదరాబాద్…

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్)…

సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార…

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

కుప్పం, మన ధ్యాస : బుధవారం నాడు కుప్పంh పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్…