Month: September 2025

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్ బాబు..!

దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని లోకేష్ ఆశీర్వాదం..! విజయవాడ సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్ ):/// ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా…

పాఠశాలకు ప్రింటర్ బహూకరించిన పూర్వ విద్యార్థిని…ఎస్.సాయి మనస్విని

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ను ఘనంగా సత్కరించిన కాణిపాకం దేవస్థానం నూతన చైర్మన్ మణినాయుడు

పూతలపట్టు సెప్టెంబర్ 19 మన ద్యాస కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్‌గా రెండవసారి ఎన్నికైన మణినాయుడు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే మురళీమోహన్‌…

బాలికలకు రక్షణ, అభివృద్ధి ప్రాముఖ్యం..

బేటి బచావో- బేటి పడావోపై అవగాహన కల్పించిన జిల్లా పి.ఓ. జాగరపు విజయ… శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- బాలికలకు రక్షణ మరియు అభివృద్ధి ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్…

అధైర్యపడకండి.. అండగా ఉంటాం..సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ శివారులోని నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద నిజాంసాగర్ గ్రామానికి చెందిన వడ్ల రవి,బ్రాహ్మణపల్లి గ్రామంలోని చెరువులో నీరుడి పోచయ్య వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే వారి…

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన మణి నాయుడు

కాణిపాకం సెప్టెంబర్ 18 మన ద్యాస కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవ సారి ఎన్నికైన మణి నాయుడు వరసిద్ధి వినాయక స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఏఈఓ…

క్రిబ్కో నూతన చైర్మన్‌ సుధాకర్ చౌదరితో ఎమ్మెల్యే కాకర్ల భేటీ..!

క్రిబ్కో నూతన చైర్మన్‌ సుధాకర్ చౌదరిని సన్మానించిన ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఏలూరు సాంబశివరావు..! విజయవాడ సెప్టెంబర్ 18 :(మన ద్యాస న్యూస్ ):/// క్రిబ్కో (KRIBHCO) నూతన చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి గారు ఎన్నికైన సందర్భంగా,…

గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…

బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం….

కొవ్వూరు సెప్టెంబర్ 18:(మన ద్యాస న్యూస్ ):/// సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుమంది మృతి చెందిన సంఘటన జిల్లాలో విషాదం నింపిన విషయం తెలిసిందే. మృతుల్లో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట అరుంధతివాడకు చెందిన చల్లగుండ్ల…

యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వింజమూరు నందు రణభేరి,, స్కూటర్ ర్యాలీ నీ భారీ ఎత్తున నిర్వహించారు…..

వింజమూరు :సెప్టెంబర్ 18: (మన ద్యాస న్యూస్ ) :// ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమస్యల పరిష్కరించకుండా హామీలు అమలు చేయడం లేదని యుటీ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక…