మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన పవర్ న్యూస్ రిపోర్టర్ పండరి ఇటీవల మృతి చెందారు. గౌరారం తండాకు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ బాబు సింగ్ సోదరులు,మాజీ సర్పంచ్ సక్రు నాయక్ దంపతులు…