రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సమావేశం

చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి, విద్యా రంగ అభివృద్ధి, రాజకీయ అవగాహన పెంపొందించడంపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు.సమావేశంలో మాట్లాడిన నాయకులు మాట్లాడుతూ –”రెడ్డి సమాజం సమిష్టిగా ముందుకు సాగాలి. సంఘీభావం ద్వారా మరెన్నో విజయాలు సాధించవచ్చు. భవిష్యత్ తరాల కోసం మనం తీసుకునే నిర్ణయాలు ముఖ్యమైనవిగా ఉండాలి” అని ఆకాంక్షించారు.రెడ్డి సమాజ కార్యాచరణకు దీటైన భవిష్యత్‌ వ్యూహాలు సిద్ధం చేస్తూ, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.సభ సమాప్తి సందర్భంగా విజయం ప్రతీకగా “రెడ్డి – జై జై రెడ్డి” నినాదాలు ఘోషించాయి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ చంద్రారెడ్డి రాష్ట్ర సెక్రెటరీ సి.సిద్ధారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డి పూతల పట్టు రెడ్డి జాగృతి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్) రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!