వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మండల ప్రత్యేక అధికారి అరుణ
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):వర్షాకాలం ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి అరుణ సూచించారు. మొహమ్మద్నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె…