Month: August 2025

వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మండల ప్రత్యేక అధికారి అరుణ

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):వర్షాకాలం ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి అరుణ సూచించారు. మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె…

సింగూరు ప్రాజెక్టు వరద గేటు ఎత్తివేత

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )మంజీరా పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు బుధవారం వరద గేటు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.145 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.…

మీటర్నల్ సేల్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి

రాయదుర్గం, మన న్యూస్:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రాయదుర్గం పట్టణంలో ధర్నాకు దిగారు. ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కెంచే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో, కార్మికులకు తక్షణం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, నాలుగేళ్లుగా…

స్వర్గీయ దివంగత నేత వరుపుల రాజా సేవలు అమోఘం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- దివంగత ప్రజానేత స్వర్గీయ వరుపుల రాజా 50వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో…

మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని…

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : భారీ వర్షాలు వస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కోస్గి మండల కేంద్రంలోని అట్కర్ గల్లిలో బుధవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 08 గంటల వరకు…

బుక్కాపురం గ్రామానికి పల్లె వెలుగు ప్రయాణం..!బస్సు ప్రయాణం కల నెరవేరిన వేళ పల్లె ప్రజల ఆనందం..!ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆర్టీసీ చైర్మన్, సన్నపురెడ్డి సురేష్ రెడ్డి,ఆదేశాలతో కదిలిన పల్లె వెలుగు..!కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించిన, కో క్లస్టర్ ఇంచార్జ్ పాములపాటి మాల్యాద్రి…!!

వింజమూరు,ఆగస్టు13:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వింజమూరు మండలం బుక్కాపురం గ్రామానికి, పల్లె వెలుగు ప్రయాణం కల నెరవేరింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, సహకారంతో, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, సౌజన్యంతో, ఉదయగిరి, ఆత్మకూరు డిపో మేనేజర్, శివ కేశవ్ యాదవ్, ఆదేశాలతో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిడజం లో పార్టీ నాయుకులు, మహిళలు పూజలు

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో ఆంజనేయస్వామికి వైసిపి నాయకులు పూజలు నిర్వహించారు. అదే గ్రామంలో గ్రామ…

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను…