Month: August 2025

ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం

మన న్యూస్ ,కామారెడ్డి జిల్లా ,బాన్సువాడ:ప్రజల రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జెండా ఊపి ప్రజలకు…

కళాకారునికి సన్మానం.

గ్రామీణ కళలను ప్రోత్సహించాలి. కళాకారులకు పెన్షన్లు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి. ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన బోయ సంజప్పను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గవి మఠంలో ఉరగాద్రి కళాపీఠం అధ్యక్షులు, గ్రామీణ సేవా సమితి…

హసన్ పల్లి లో 79 వ దినోత్సవ వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ..కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నిఖిల్ , గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ప్రభుత్వ…

శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- మండల కేంద్రం శంఖవరం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని పూజలు

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో బవురువాకా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పోతురాజు బాబుకు వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సమరయోధుల త్యాగ ఫలమే.

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- నేడు మన యావత్ దేశ 140 కోట్ల భారత పౌరులు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమేనని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండల…

కత్తిపూడి మాధురి విద్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి మాధురి విద్యాలయంలో 79 స్వాతంత్ర…

గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్దమల్లపురం లో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన…

రావులకొల్లు లో మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..///

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు15:/// ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్బంగా మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల – రావులకొల్లు నందు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్స్ మరియు చాక్లెట్స్ పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్రోధ్యమ అమరవీరులకు,…

భీమవరం సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..త్యాగమూర్తుల త్యాగానికి ప్రతీకే స్వాతంత్ర దినోత్సవం..భీమవరం సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి…///

మన న్యూస్,మర్రిపాడు/ఆగష్టు 15 :/// మర్రిపాడు మండల కేంద్రంలో భీమవరం సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా బీమవరం సొసైటీ కార్యాలయం ఎదుట త్రివర్ణ…