Month: August 2025

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్త్రీ శక్తి బస్సును ప్రారంభించిన ఎంపీపీ మెట్టుకూరి శిరీషా..!చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం..///

ఉదయగిరి ఆగస్టు 15 మన న్యూస్ ప్రతినిధి ://// చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం…

మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సవాయి సింగ్,మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ అమర్ సింగ్,గుణ్కుల్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్…

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.డి భవాని, నవ్యత…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

కాంగ్రెస్ పార్టీలో చేరిక..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇఫ్తేకర్ అలీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

కలిగిరి ఎస్సై ఉమా శంకర్ కు జిల్లా ఎస్పీ నుంచి ప్రశంస పత్రం అందజేత..//

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగష్టు 15 :/// కలిగిరి ఎస్సై ఉమా శంకర్ విధినిర్వాహణలో అంకితభావంతో పనిచేశారు. ఈ మేరకు ఆయనకు గుర్తింపు లభించింది. నెల్లూరు లో ఫెర్రర్ గ్రౌండ్ ఎస్పీ ఆఫీస్ నందు జరిగిన 79 వ స్వాతంత్ర…

కుడుములదిన్నెపాడు వ్యవసాయ సహాకార సంఘం నందు పిఎసిఎస్ అధ్యక్షులు బాసం నరసింహనాయుడు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు..//

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 // కలిగిరి మండలం కుడుములదిన్నెపాడు ప్రాథమిక,వ్యవసాయ,సహకార సంఘము, నందు పి ఏ సి ఎస్ అధ్యక్షులు బాసం నరసింహ నాయుడు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు, అనంతరం జెండాను…

ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ పతాకారోహణ కార్యక్రమాలు జాతీయ భావోద్వేగంతో సాగాయి.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో…

79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో జండా వందనం చేసిన ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి,…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై డ్రోన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబు అనే రైతులకు సబ్సిడీపై డ్రోన్ అందజేయడం జరిగింది.…