Month: August 2025

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలో మీర్జాపుర్ హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్,నాయకులు నర్సింలు,…

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైందినీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.గత…

మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలి.ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ ఐ శివకుమార్ సూచించారు.శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్ లో గణేశ్ మండపాల నిర్వాహకులు,డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్…

వైన్స్ షాపు కనసన్నంలోని బెల్ట్ షాపుల దందా… పల్లెల్లో బెల్ట్ షాపులు దందా జోరుగా కొనసాగుతుంది… మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి… పచ్చని సంసారాలను నాశనం చేస్తున్న మద్యం మత్తు… అధికారుల కనుసంధంలోని బెల్ట్ షాపులు పట్టించుకోని ఎక్స్చేంజ్ అధికారులు…///

ఉదయగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :/// నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం వరికుంటపాడు మండలం ఉదయగిరి మండలంలో ఎనీ టైం మందు బెల్టు దుకాణాలలో పలు కాలనీలలో పల్లెల్లో గ్రామీన ప్రాంతాలు అన్నిటిలో మద్యం…

ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం

అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…

కాకాని పూజిత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నేతలు..3వ డివిజన్ వైసిపి ఇన్చార్జ్ అక్కలరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం..///

నెల్లూరు ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :// మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కాకాణి పూజిత రెడ్డిని మూడవ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్,) మద్నూర్, డోంగ్లిప్రధాన రహదారి మధ్యన ఉన్న అంతపూర్,తడ్గుర్ వాగులు పొంగిపొర్లయి, అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్,చిన్న ఎక్లార, లింబూర్, వాడి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెనల పై నుండి వరద పారడం…

ఐదు గేట్లును పైకెత్తి దిగువకు నీటి విడుదల

మన న్యూస్,నిజాంసాగర్,( సంగారెడ్డి )సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రాజెక్టు 11వ నంబర్‌ గేట్‌ను 1.50 మీటర్ల పైకెత్తి దిగువకు…

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ ఉద్యమ అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్..///

కలిగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :/// కలిగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురు గా సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం జై గౌడ ఉద్యమం అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్…

కళ్యాణి ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత – ఏఈ శివ ప్రసాద్

మన న్యూస్, నిజాంసాగర్:ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్టుకు వరద నీరు 800 క్యూసెక్కులు చేరుతుండటంతో, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 700 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ…