ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే కాల పరిమితి రద్దు -ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి-ఆర్పీలకు ట్యాబుల పంపిణీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్.
గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం…