పేదల హృదయాధినేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి పేద ప్రజల హృదయాధినేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. 76వ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలో ఓమ్మంగి, ప్రత్తిపాడు గ్రామాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ముద్రగడ గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో గిరిబాబు కేకు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. గిరిబాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, జల యజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్ అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డిని ఆయన మరణించిన ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. ఓమ్మంగి సర్పంచ్ తుమ్మల భవాని పేదలకు ఏర్పాటుచేసిన చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గిరిబాబు ప్రారంభించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామిశెట్టి నాని, జడ్పిటిసి బెహరా రాజేశ్వరి, ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్, దలే చిట్టిబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారిని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి..!సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు జిపిఏ, అలియన్స్, కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తానని హామీ..!

    వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారిని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి..!సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు జిపిఏ, అలియన్స్, కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తానని హామీ..!