Month: May 2025

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత వద్దు ఆదరణ ముద్దు.

సింగరాయకొండ లో ఎయిడ్స్ మృతుల స్మారక కొవ్వొత్తుల ప్రదర్శన. మన న్యూస్ సింగరాయకొండ:- మహమ్మారి ఎయిడ్స్ మృతుల కుటుంబాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వారి కుటుంబాల పట్ల వివక్షత వద్దు అని వారి పట్ల సమాజం ఆదరించాలని సింగరాయకొండ ప్రాధమిక వైద్య…

వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం జూనియర్ కళాశాల మైదానంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల జోగిరాజు(రాజా) జ్ఞాపకార్థం కాలేజీ గ్రౌండ్ టీం, బొదిరెడ్డి గోపి యువసేన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన…

శంఖవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు చోరీ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3 లక్షల విలువచేసే విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాలలో గల కంప్యూటర్ గది తలుపులు పగలగొట్టి ఉండడంతో గమనించిన పాఠశాల ఇతర పనుల…

నెల్లూరు 51 వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో డివిజన్ ఇన్చార్జిగా అరవ సందీప్ ను ప్రకటించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో…

నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న అపూర్వ ఆదరణ

మన న్యూస్ ,నెల్లూరు ,మే17:నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ సిటీ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైసిపి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్ధిక్ ఆధ్వర్యంలో 48…

కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య,…

అమృత పథకం అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా………. కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి ,మే 17 :*అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను.*చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత.*నేను లోకల్ కాబట్టే కాపు కాస్తున్నాను. * అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను .చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలని…

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…

అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…