ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది.ఈ శుభవేళలో వివిధ పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకలో ముఖ్యంగాటిడిపి క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళిసోక్రటీస్ కరస్పాండెంట్ గుణశేఖర్నీటి సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టిడిపి మండల కార్యదర్శి అక్కిం మధు,నాయకులు బండి నాగిరెడ్డి,పేరుమళ్ళుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పల్లాలూ బూత్ కమిటీ కన్వీనర్ కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వధూవరులను శుభాకాంక్షలతో వరించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విందు-భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామస్తులూ, బంధువులూ, స్నేహితులూ పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను మరింత వైభవవంతంగా మార్చారు..

Related Posts

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…

అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవ శక్తి నివ్వాలి – జనసేన పార్టీ నాయకులు ఓదూరి