ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది.ఈ శుభవేళలో వివిధ పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకలో ముఖ్యంగాటిడిపి క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళిసోక్రటీస్ కరస్పాండెంట్ గుణశేఖర్నీటి సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టిడిపి మండల కార్యదర్శి అక్కిం మధు,నాయకులు బండి నాగిరెడ్డి,పేరుమళ్ళుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పల్లాలూ బూత్ కమిటీ కన్వీనర్ కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వధూవరులను శుభాకాంక్షలతో వరించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విందు-భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామస్తులూ, బంధువులూ, స్నేహితులూ పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను మరింత వైభవవంతంగా మార్చారు..

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు