శంఖవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు చోరీ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3 లక్షల విలువచేసే విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాలలో గల కంప్యూటర్ గది తలుపులు పగలగొట్టి ఉండడంతో గమనించిన పాఠశాల ఇతర పనుల సహాయకుడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కి సమాచారం అందించగా, ఆమె అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి బాబు చోరీకి పాల్పడిన కంప్యూటర్ గదిని పరిశీలించి, ప్రత్యేక కోణంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కంప్యూటర్ ఇతర సామాగ్రి చోరీకి పాల్పడ్డాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు రాత్రి వేల కాపలాదారుడు లేకపోవడం గమనార్హం అని పలువురు అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో గల విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని రాత్రివేళ కాపులదారుడను నియమించాలని పలువురు కోరారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి