Month: March 2025

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి:ఆరెపల్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు శుక్రవారం సాయంత్రం బండరామేశ్వరపల్లి వాగు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక…

అసెంబ్లీ సమావేశాల నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ విధించినందుకు నిరసన

ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ బడ్జెట్ సెషన్ నుండి అక్రమంగా సస్పెన్షన్ విధించినందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వ మరియు CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం మనన్యూస్,కామారెడ్డి:మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు…

జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ

Mana News, పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు…

శృంగవరపుకోట లో ఘనంగా తల్లిదండ్రుల పాద పూజలు

మన న్యూస్ (శృంగవరపుకోట) ; శృంగవరపు కోట పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు మహాఅవతార్ బాబాజీ వారి ధ్యాన మందిరం గురువులైన శ్రీరాం బాబాజీ శ్రీ లక్ష్మీ మాతాజీ ఆధ్వర్యంలో పౌర్ణమి పూజ , ఐశ్వర్య…

పవన్ అన్నకు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ లోకేష్ ట్వీట్..!

Mana News :- ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన…

లారీ డి కొట్టి ఆటో బోల్తా

7 గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో…

లారీ డి కొట్టి ఆటో బోల్తా

7గురికి గాయాలు ఆటో డ్రైవర్ మృతి మనన్యూస్,కామారెడ్డి:టేక్రియాల్లోని గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద రోడ్ పై ఆటో వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు రాష్టానికి చెందిన లారీ అతివేగంగా వచ్చి ఆటోని డి కొనగా ఆటో బోల్తా కొట్టడంతో అందులో…

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే…

ఏలేశ్వరం మండలం సర్వసభ్య సమావేశం మండలంలోని ఐదు గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో,ఎంపీడీవో డి. సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి…

గ్రామాలాల్లో హోలీ సంబరాలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.