పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ…