Category: ఆంధ్రప్రదేశ్

ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం బాల బాలికల చట్టాల పట్ల అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం మహిళా చట్టాలు, హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై…

ఎమ్మెల్సీ అభ్యర్థి ను మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా అఖండ మెజార్టీతో గెలిపించండి: ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రతిపాడు నియోజక వర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో, ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

పరిశుభ్రత కోసమే స్వచ్ఛ ఆంధ్ర,స్వచ్ఛ దివాస్‌ : కె.వి సూర్యనారాయణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా అహ్లాదకరమైన రీతిలో ఉంటాయని మండల అభివృద్ధి అధికారి కెవి సూర్యనారాయణ అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర…

పవణ్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆరణి

మన న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 15:షష్ఠి షణ్ముఖ యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం తిరుత్తణి కి చేరుకోగా ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి సుబ్రమణ్యం స్వామి ఆలయం కు చేరుకోగా…

పేద రైతన్నల కోసం 133 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం — సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు 15 మన న్యూస్ : పేద రైతన్నల కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.133 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం…

గృహప్రవేశ కార్యక్రమంలో కూటమి నాయకులు

Mana News:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి పంచాయతీ మొండివెంగనపల్లి గ్రామంలో టిడిపి యువ నాయకుడు నలిపిరెడ్డి.మధు గారి తమ్ముడు N.ఢిల్లీ ప్రసాద్ ఉమా గారి నూతన గృహప్రవేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి, మండల క్లస్టర్ ఇంచార్జ్ మోహన్…

రుయా లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్మెరుగైన వైద్య సేవలు అందించాలి.. మన,న్యూస్,తిరుపతి:రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి,మరింత మెరుగైన వైద్య సేవలు…

వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే వైసిపి నాయకులకు ఉలుకెందుకు టిడిపి నాయకులు సూటి ప్రశ్న

మనన్యూస్,తవణంపల్లె:ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో ఒకడు వంశీ.ఒక దళితున్ని కిడ్నాప్ చేసి కోట్టి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే వైసిపి నాయకులు నానా యాగి చేయటం దురదృష్టం.దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది…

బ్యాంకుల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి..

పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలి…టిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన…

హోసింగ్ కాలనీ సందర్శించిన స్పెషల్ ఆఫీసర్

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి…