Category: ఆంధ్రప్రదేశ్

బి డి వలస ద్రవజీవామృతం తయారీ

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస లో గ్రామ సందర్శనలో భాగంగా శుక్రవారం నాడు ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం తయారీ జరిగింది.రైతు ఆడారి ప్రదీప్ పొలం లో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారీలో…

శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్,దేవరపుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ నంబర్ 2(DE ) సౌజన్య వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దర్శనానంతరం స్థానిక ఎంజీఎం…

పిడియస్ యు విలీన సభను జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పోస్టర్లు ఆవిష్కరణ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి1974 అక్టోబర్ 12న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు తన 50 ఏళ్ల అర్ధ శతాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది.2013లో రెండుగా చీలిన పిడిఎస్ యు,ప్రస్తుతం రెండు కార్యవర్గాలు నెల్లూరు నగరంలో…

జేఈఈ మెయిన్స్ లో కొల్లి చరణ్ ప్రతిభ.

Mana News, వంగర ఫిబ్రవరి 13:- మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ సరస్వతీపుత్రుడు అనిపించుకున్న కొల్లి చరణ్ ప్రతిభ ఇది. వంగర మండలం జే కే గుమ్మడ గ్రామానికి చెందిన చరణ్ ఇటీవల జరిగిన జేఈఈ(మెయిన్స్) లో98 శాతం మార్పులు…

శ్రీ లలితా దేవీ కి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామంలో పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మాఘ పౌర్ణమి బుధవారం సందర్భంగా శ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తుసోదరులు పంచామృతాలు,హారిద్ర, కుంకుమ,సుగంధ…

అంగన్వాడీలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం లో అంగన్వాడీ కార్యకర్తలుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక దుర్గ పలు అంశాలపై అవగాహన కల్పించారు.బుధవారం నాడు వెలుగు ఆఫీస్ నందు పిల్లలు 0-5 ఇయర్స్ లోపల పిల్లలు ఎత్తు ఏవిదంగా తుయ్యాలి,బరువులు ఏవిదంగా తుయ్యాలి పెరుగుదల పర్యవేక్షణ మీద…

విశిష్ట సంఖ్యతో ఎన్నో ప్రయోజనాలు

మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో…

పలువురిని పరామర్శించిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :మండలంలోని ఒమ్మంగి గ్రామనికి చెందిన కొప్పన బాబురావు భార్య ను కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి మురళీ…

మాతృవర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు మాతృమూర్తి 8వ వర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు మంగళవారం చేశారు.దుర్గారావు తల్లి జ్ఞాపకార్ధం పట్టణంలో బాలికలు,బాలల వసతి గృహంలో విద్యార్థులకు చాపలు పంపిణీ చేశారు.లింగంపర్తి గ్రామానికి చెందిన…

ఘనంగా బేబి రిషిక పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెళుతురుచేనుకు చెందిన తపాలా ఉద్యోగులు మునిత సంతోష్ ల ముద్దుల ముద్దుల కూతురు రిషిక పుట్టినరోజు వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎన్.పి.ఎస్ కాలనీలో ఘనంగా…