పదో తరగతి మూల్యాంకణంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది……… పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా.. విద్యాభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను…