నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా” కింగ్స్ కేఫ్” శుభారంభం

మన న్యూస్, నెల్లూరు ,జూన్ 19: నెల్లూరు లీలామహల్ దగ్గర, బిఎస్ఎన్ఎల్ ఎదురుగా గురువారం ఉదయం మదిన వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ” కింగ్స్ కేఫ్” ను ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…… కింగ్స్ కేఫ్ లో ఎలాంటి పౌడర్లు లేకుండా రుచికరమైన, నాణ్యమైన టీ ని తయారు చేస్తున్నారు ,నెల్లూరు అంటే మంచి క్వాలిటీ ఫుడ్ కి పేరు ఉంది. ఒకసారి” కింగ్స్ కేఫ్ “వచ్చి టీ ఆస్వాదించి” కింగ్స్ కేఫ్ “వారిని ప్రోత్సహించవలసినదిగా కోరు చున్నాను అని అన్నారు. కింగ్స్ కేఫ్ అధినేత కిరణ్ తేజ్ మాట్లాడుతూ….. మన గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ కింగ్స్ కేఫ్ ను ప్రారంభించడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నాకు ఎలాంటి పరిచయం లేకపోయినా ఇంతియాజ్ ఫుల్ బిజీగా ఉండి కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా కింగ్స్ కేఫ్ కి ప్రారంభానికి వచ్చినందుకు వారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. నెల్లూరు నగర ప్రజలు మా కింగ్స్ కేఫ్ వచ్చి మా టీ ని ఆస్వాదించి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ కేఫ్ అధినేత షేక్ కిరణ్ తేజ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ