Category: ఆంధ్రప్రదేశ్

తల్లుల కష్టాలు తీర్చేవాడు చంద్రన్న-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ.

శ్రీకాళహస్తి, మన న్యూస్.చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కోసం కష్టాలు పడుతూ, తమ పిల్లల చదువులు కోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తల్లుల కష్టాలు తీర్చే వాడు మన చంద్రన్న అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ గా ఏర్పాటుకు కృషి… ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పాలీహౌస్ పరిశ్రమ తీసుకువస్తా.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల హబ్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కృషి చేస్తున్నారు మంగళవారం చెన్నై పాలీహౌస్…

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర…

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ…

పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్17:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు…

ఏపీ లిక్కర్‌ స్కాంలో.. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్ర హింసలు – ట్‌ అధికారులు కొట్టడంతో ఆసుపత్రిల పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్

సిట్ అధికారులు చిత్రవద్ధ చేశారని డీజీపీకి స్వయంగా లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్.అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు.సిట్ అధికారులు తీవ్రంగా కొట్టడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.సిట్ అధికారుల వేదింపులు, చిత్రవధపై నేడు హైకోర్టులో…

గ్రీవెన్స్ సెల్ లో తమ ఆవేదాన్ని వ్యక్తం చేసిన రైతు – కాకి తల గోపాల రెడ్డి

మన న్యూస్ సాలూరు జూన్16:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు…

శంఖవరం ఎంపీడీవోగా ఏ.లక్ష్మీరెడ్డి…

శంఖవరం, మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా నూతనంగా నియమితులైన ఏ. లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏలూరు జిల్లా ఐ.పోలవరం మండలంలో ఎంపీడీవోగా పనిచేసిన ఈయన, అధికారిక బదిలీ మేరకు శంఖవరనికి…

పంటలకు పుష్కర నీరు ఇవ్వండి మహాప్రబో…

శంఖవరం/జగ్గంపేట మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో 42 వేల ఎకరాల భూమి తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి ఉంది. 2023 సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పంటలకు పూర్తిగా పెట్టుబడి…

త్వరలో మన పార్టీకి పూర్వ వైభవం…

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : ప్రత్తిపాడు నియోజకవర్గం లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామం, ఏలేశ్వరం మండలం…