

గూడూరు, మన న్యూస్:- సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు పార్టీలకతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయనిది అందిస్తున్నామని తెలిపారు .
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 13 లక్షల 37 వేల 431 రూపాయల సహాయ
చెక్కులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు .