ఐకేపీ ఏపీఎంకు ఘన వీడ్కోలు – సేవలు చిరస్మరణీయం
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఐకేపీ వ్యవస్థలో గత పదేళ్లుగా ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎంగా విశిష్ట సేవలందించిన రాంనారాయణ గౌడ్ బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఐకేపీ కార్యాలయంలో ఆయనకు…
కాటేపల్లి లో భూభారతి సర్వే
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా గిర్దవార్ చండూరి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో 10మంది రైతులు తమ…
మీనాక్షి నటరాజన్ను కలిసిన జుక్కల్ నేతలు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలానికి చెందిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్లోని గాంధీ భవన్లో కలిశారు.ఈ సమావేశంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మల్లూరు…
పంచాయతీ భవనం పూర్తి -ప్రారంభించేదన్నడో
మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరం.లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో,ప్రస్తుతం పాత చావిడిలోనే పంచాయతీ…
అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్
మన న్యూస్,*నిజాంసాగర్*( జుక్కల్ ) అందరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో ఆ జీపి కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్…
విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలి- నోడల్ అధికారి షేక్ సలాం
మన న్యూస్,కామారెడ్డి ,బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నోడల్ అధికారి షేక్ సలాం శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమై విద్యా ప్రమాణాలు,అడ్మిషన్ల పురోగతి, మౌలిక వసతుల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు:అడ్మిషన్ల సంఖ్యను…
వర్షాకాలంలో జాగ్రత్త తప్పనిసరి – సీజనల్ వ్యాధులపై అవగాహన
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్): వర్షాకాలం రాగానే వివిధ రకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…
మతిస్థిమితం లేని మహిళను దివ్యాంగుల హోంకు అప్పగింపు..
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను, ఆమె భద్రతను దృష్టిలో పెట్టుకొని,అధికారుల సహకారంతో హైదరాబాద్లోని దివ్యాంగుల సంరక్షణ గృహానికి తరలించారు.ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా మహిళా…
ఎరువుల స్టాక్ పరిశీలన..మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 24:నిజాంసాగర్ మండలంలోనిఅచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన.ఈ-పాస్ మిషన్ లోని ఎరువుల స్టాక్ ఎంట్రీలు,గ్రాండ్ స్టాక్స్, రికార్డులను పరిశీలించారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా…
ప్రవేశాల సంఖ్య పెంపు కోసంవిద్యార్థులు,అధ్యాపకులు కలిసి కృషి చేయాలి:జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 25,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల పరిస్థితులను సమీక్షించిన ఆయన,అధ్యాపకులు, విద్యార్థులతో విడిగా సమావేశం నిర్వహించారు.నోడల్ అధికారి…