Author: RAHEEM

హాస్టల్‌లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…

పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలి. సర్పంచ్ సయ్యద్ రఫీ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ సయ్యద్ రఫీ తనిఖీ చేశారు.అంగన్ వాడి కేంద్రంలో సమస్యలను అంగన్ వాడి టీచర్ గంగామణీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి…

ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కావేరి,గ్రామ పాలన అధికారి గంగమ్మలను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈ…

గ్రామం అభివృద్ధి చేయడమే ప్రజాపాలన – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా…

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అర్హులైన ప్రతి ఒక్కరికి నిదురు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ…

మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ను ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు వికారాబాద్ లోని హరిత వ్యాలీలో ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం 2 వ తేదీ ముగింపు కార్యక్రమానికి…

నాణ్యత మైన విద్య నాణ్యతమైన భోజనం విద్యార్థులకు అందించాలి..బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పదవ తరగతి పరీక్షలల్లో విద్యార్థులందరూ అత్యున్నత మార్కులు సాధించాలని బాన్స్ వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు.మండలంలోని ఖండేబల్లూర్,కౌలాస్,జుక్కల్ తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. పాఠశాల గదిలో సబ్జెక్టులపై…

డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకోలేది లేదు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) హసన్ పల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల నుంచి తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకునేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో…

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్,హాసన్ పల్లి గ్రామాలల్లో గ్రామపంచాయతీ భవనం,గాలిపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు…

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి..సర్పంచ్ ఏలే సుగుణ

మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏలే సుగుణ ఆధ్వర్యంలో జీపి సెక్రటరీ భీమ్రావు ,వార్డు సభ్యులతో కలిసి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో…