హాస్టల్లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలి..మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర…