Author: RAHEEM

నిజాంసాగర్‌లో సీఎం కప్–2025 కాగడ ర్యాలీ..డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన రెండో విడత సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే…

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఇథియోపియా బృందం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇథియోపియా నీటిపారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవోలకు చెందిన ఆరు మంది సభ్యుల బృందం గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణ విధానం, నిర్వహణ పద్ధతులు,విపత్తు నిర్వహణ చర్యలు,ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఉద్యోగస్తుల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తా..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ (TCRPA) ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ,దివ్యాంగులు, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను…

గ్రామ సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ గంగి రమేష్‌కు ఘన సత్కారం

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ),మహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ సర్పంచ్ గంగి రమేష్‌, ఉప సర్పంచ్ సాయిగౌడ్‌లకు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని…

ఎస్‌డీఎఫ్ నిధులతో అచ్చంపేట మోడల్ హాస్టల్‌లో బోరు ఏర్పాటు

మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల మోడల్ స్కూల్ హాస్టల్‌లో నెలకొన్న తాగునీటి సమస్యపై సమాచారం అందగానే ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పందించారు.ఆయన ఆదేశాల మేరకు ఎస్‌డీఎఫ్ నిధులతో,డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సహకారంతో హాస్టల్…

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాన్ని…

కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిజాంసాగర్‌లో యువజన కాంగ్రెస్ ఆందోళన దిష్టిబొమ్మ దగ్ధం.

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన…

కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఇటీవల రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కృషి.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్ల వద్ద 100 % సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి డోల్ సింగ్,జిల్లా మత్స్య పారిశ్రామిక…

ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పపడాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పపడాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ..గ్రామాభివృద్ధే…