Author: RAHEEM

ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో…

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మానం

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…

ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆడపడుచులకు చీరల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : ఉన్నత లక్ష్యాలతో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలులో ఉన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మాగి, తుంకిపల్లి గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిట్లం వ్యవసాయ…

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలసి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే…

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ…

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ ఎంపిక… మండలంలో సంబరాలు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీ…

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- డిఆర్డిఓ సురేందర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్,డోంగ్లీ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఇందిరమ్మ శక్తి చీరలను డిఆర్డిఓ సురేందర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు,డోంగ్లీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్,మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్…

నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి – ఏపీడి వామన్ రావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో పనులను పూర్తి చేయాలని ఏపీడి వామన్ రావు సూచించారు.నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఏపీడి వామన్ రావు,ఏపీఓ శివకుమార్ లు కలిసి ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిటి మొహమ్మద్ ఖాలేద్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూర్గుల్ గేటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్ మొహమ్మద్ ఖాలేద్, మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి కలిసి శుక్రవారం సందర్శించారు.…

సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం..మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ )రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…