ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు…
నూతన విద్యార్థులకు ఘన స్వాగతం-కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్రెషర్స్ డే ఉత్సాహంగా..
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ఫ్రెషర్స్ పార్టీని పాఠశాల తరఫున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చిన విద్యార్థులు ఈ…
పేదలకు అండ కాంగ్రెస్ జెండా..మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పేదలకు అండాగా కాంగ్రెస్ జెండా అని పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.ఆయన బుధవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లను…
పొంచి ఉన్న ప్రమాదం.. ఎందుకింత నిర్లక్ష్యం..
మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) జూలై 22:విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దు ఉంటుందని అంటారు.కానీ ఇక్కడ విద్యార్థులు శిథిలవ్యవస్థకు చేరిన తరగతి గదితో భయాందోళన చెందుతున్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో…
రేషన్ కార్డుల పంపిణీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు 11 రేషన్ కార్డులను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవాయి సింగ్, పంచాయతీ కార్యదర్శి చాకలి అంజయ్య లు కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…
పాఠశాలల్లో బోనాల పండుగ..
మన న్యూస్,నిజాంసాగర్🙁 జుక్కల్ ) మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల కళాశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాల, కళాశాలలో విద్యాభ్యాసం చేసి విద్యార్థినీలు తలపైన బోనాలు ఎత్తుకొని పాఠశాల ఆవరణలో ఊరేగించారు.బోనాల పండుగ ఆవశ్యతను చాటి చెప్పారు. ఈ…
మానవ మనుగడకు చెట్లే ఆధారం.ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నేటి సమాజంలో మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని జుక్కల్ ఎమ్మేల్యే తోట లక్ష్మికాంతారావు పేర్కొన్నారు.జుక్కల్ నియోజక వర్గ పర్యటనలో భాగంగా మండలంలోని జగన్నాద్ పల్లి శివారులో వన మహోత్సవాన్ని పురస్కరించుని అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు…
మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ నేతలు
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిసీతక్కను శనివారం హైదరాబాద్ లోజుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ కన్వీనర్ అరవింద్,ఓబీసీ కన్వీనర్ రామలింగం,మర్యాదపూర్వకం గా కలసి పూలమాల శాలువాతో ఘనంగా మంత్రిని సత్కరించారు.జుక్కల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి…
భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి – వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.…
భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్…