అధిక లోడుతో విద్యుత్ అంతరాయం – హసన్పల్లి వాసుల ఆగ్రహం
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్కు…
ఘనంగాప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ..కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ నాయకపోడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ…
ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 8:నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.…
బంజారా భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 7:బంజారా భవన్ మరియు మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ ఎఐబిఎస్ మండల అధ్యక్షుడు గోపిసింగ్, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ లోక్యా నాయక్తో పాటు తాండ వాసులు గురువారం మహమ్మద్ నగర్ తహసీల్దార్…
హసన్పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్ శాఖ సాయితేజ ఒక్కసారి…
తల్లిపాలు అమృతంతో సమానం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం…
వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కల నాటారు.ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్,…
నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,డ్రగ్స్,షీ టీమ్స్ పై అవగాహన..
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షుడు మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపదసమయంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా లబ్ది పొందు తూ మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్ అన్నారు.మండల కేంద్రంలోని…
తల్లిపాలు అమృతంతో సమానం: సీడీపీఓ సౌభాగ్య
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్ఖాన్పల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు,…