ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తా.. డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తానని డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు. డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన మొదటిసారిగా నిజాంసాగర్ కు వస్తున్న ఏలే మల్లికార్జున్ కు,ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కార్యకర్తలు స్వాగతం పలికారు.అనంతరం…