Author: RAHEEM

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిక…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు .మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

ఘనంగా పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి సన్మానం.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పంచాయతీ కారోబార్ సాయిలు,ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు,సఫాయి సాయిలు లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామపంచాయతీకి…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కలిసి…

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు…

ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన హౌసింగ్ ఏఈ హరిత

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ.. సర్పంచ్ కేతావత్ నారాయణ

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సర్పంచ్ కేతావత్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భారతి తో కలిసి…

బ్యాంకు లింకేజీ రుణాలు తప్పనిసరిగా చెల్లించాలి – డీఆర్‌డీఏ ఏపిడీ విజయలక్ష్మి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని మొండి బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ఏపిడీ విజయలక్ష్మి..స్వయం సహాయక సంఘ సభ్యులను…

భయం వీడి పరీక్షలు రాయండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి ,ఎంఈవో తిరుపతి రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ​) నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఏర్పాటు చేశారు.​ ముందుగా ఎంఈఓ తిరుపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా…

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రణాళికల లక్ష్యం..సర్పంచ్ గుర్రపు సుమిత్ర

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిపి కార్మికులతో పాటు గ్రామానికి చెందిన యువకులు,పెద్దలు కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతనే ధ్యేయంగా శ్రమదానం చేశారని గ్రామ సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ లు…

మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 400 మంది ఎస్ ఎస్ సి విద్యార్థులకు పెన్స్,ప్యాడ్లు పంపిణీ..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్ మండలాలాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న ఎస్ ఎస్ సి విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు నిజాంసాగర్…