Author: RAHEEM

ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తా.. డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తానని డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు. డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన మొదటిసారిగా నిజాంసాగర్ కు వస్తున్న ఏలే మల్లికార్జున్ కు,ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కార్యకర్తలు స్వాగతం పలికారు.అనంతరం…

300 కోట్లతో జుక్కల్ అభివృద్ధి బాట… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గం 300 కోట్లతో ఇంకా అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ మండల కేంద్రానికి…

పౌష్టికాహారం పంపిణీ వివరాలు ఆన్లైన్‌లోనే నమోదు చేయాలి: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి

మన దాస్య,నిజాంసాగర్ ,(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీని సంపూర్ణ పారదర్శకతతో నిర్వహించేందుకు సంబంధిత వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి కార్యకర్తలకు సూచించారు.శుక్రవారం ఒడ్డేపల్లి గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ…

కుభ్యనాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం… సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం,జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడపగల్ మండలంలోని కుభ్యనాయక్ తండాలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడం విశేషం.తండా ప్రజలు బీసీ మహిళ గాయత్రిని ఏకగ్రీవంగా తమ సర్పంచ్‌గా ఎన్నుకుంటూ…

మారు మోగేలా నేడు బైక్ ర్యాలీ…

మన దాస్య,నిజాంసాగర్:( జుక్కల్ ) నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుంచి పిట్లం మండల కేంద్రం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజాపండరి గురువారం ఒకప్రకటనలో తెలిపారు.డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏలె మల్లికార్జున్,జుక్కల్…

నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె గురువారం సందర్శించి పనులను పర్యవేక్షించారు.రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని…

మంత్రి దామోదర రాజనర్సింహా కు సన్మానం..డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం…

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం..

మన ద్యాస, నిజాంసాగర్, (జుక్కల్) : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు…

జుక్కల్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులకు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంగళవారం స్వదేశానికి చేరుకున్న వెంటనే, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి హైదరాబాదులోని ఆయన నివాసంలో హృదయపూర్వక పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం కామారెడ్డి…

హసన్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…