Author: RAHEEM

తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్…

ప్రధాన కాలువలో ఒకరికి గల్లంతు..

నిజాంసాగర్ జలాశయం ప్రధాన కారణపడి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని సమీపంలో…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ పట్టివేత…

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ…

వృధాగా నీటి తొట్టి.. పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ప్రభుత్వం వేల రూపాయలను వేచించి పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటి తోటి నిర్మిస్తే వృధాగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం…

560 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు.. ఏపీవో శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో…

ఎంపీడీవో కార్యాలయానికి పేరు రాయరా..?

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మండల పరిషత్ కార్యాలయానికి పేరు లేకపోవడంతో మండలం నుంచి వస్తున్న లబ్ధిదారులు వేరే వ్యక్తులకు అడిగి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉంది. మండల పరిషత్ కార్యాలయానికి రంగులు వేసి వదిలేశారు కానీ మండల పరిషత్ కార్యాలయం…

100 డయల్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు నమోదు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మదనగర్ మండలంలోని గాలిపూర్ గ్రామనికి చెందిన టెక్కలి నాగరాజు నిన్న రాత్రి మద్యం త్రాగి అనవసరంగా 100 డయల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగ పరిచినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు. మళ్లీ…