అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం –
మంత్రి గుమ్మడి సంధ్యారాణి మన న్యూస్ ,సాలూరు ,: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు.…