సరుకులు ముందే తీసుకెళ్లండి.. వాడి గ్రామస్థులకు అధికారుల సూచన
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లీ మండలంలోని లింబూర్ జీపీ పరిధిలోని వాడి గ్రామాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రవీణ్కుమార్ ఆర్ఐ సాయిబాబుతో కలిసి ట్రాక్టర్పై వాడి గ్రామానికి గురువారం వెళ్లారు. గ్రామంలోని ప్రజలతో…