పంటల పరిశీలన, వరదబాధితుల పరామర్శ – ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ హామీ
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారీ వర్షాల ప్రభావంతో మద్నూర్, డోంగ్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వరద ప్రభావిత గ్రామాల్లో నష్టపోయిన రైతులను, పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న బాధితులను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ శనివారం ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పంటలు, రహదారులు…