మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలి.ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ ఐ శివకుమార్ సూచించారు.శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్ లో గణేశ్ మండపాల నిర్వాహకులు,డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్…