Author: RAHEEM

PACS ఉద్యోగుల యూనియన్ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక – ఘన సత్కారం..

మన న్యూస్,*నిజాంసాగర్* (జుక్కల్):కామారెడ్డి జిల్లా PACS సొసైటీ సీఈఓలు ఉద్యోగుల యూనియన్‌ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పిట్లం క్లస్టర్ ఉద్యోగులు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.ఎన్నికైన సభ్యులు:1️⃣ అంతంపల్లి శ్రీనివాస్ – అధ్యక్షులు2️⃣ సంగగోని…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్లోని ఎస్ వై ఆర్ S కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ వివాహం నిర్వహించారు.ఈ సందర్భంగా…

కష్టానికి గౌరవం – పట్టుదలకి ప్రతిఫలం..పిట్లం పేపర్ బాయ్‌ నుంచి డాక్టరేట్ పట్టా..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్‌ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు. చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్‌, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా…

అధిక లోడుతో విద్యుత్ అంతరాయం – హసన్‌పల్లి వాసుల ఆగ్రహం

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

ఘనంగాప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ..కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ నాయకపోడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ…

ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 8:నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.…

బంజారా భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 7:బంజారా భవన్ మరియు మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ ఎఐబిఎస్ మండల అధ్యక్షుడు గోపిసింగ్, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ లోక్యా నాయక్‌తో పాటు తాండ వాసులు గురువారం మహమ్మద్ నగర్ తహసీల్దార్…

హసన్‌పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్‌ శాఖ సాయితేజ ఒక్కసారి…

తల్లిపాలు అమృతంతో సమానం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం…

వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కల నాటారు.ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్,…