స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మ లు దహనం.

.మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,దళిత నాయకులు దహనం చేశారు.ఈ కార్యక్రమంలో…

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్థుల సహకారం ఎంతో అవసరం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, గ్రామాలలో పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన సెంటర్…

నిజాంసాగర్ నీటి విడుదల..

మన న్యూస్,నిజాంసాగర్:జుక్కల్, నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి ఐదో విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న లక్షా 25వేల ఎకరాల పంటల సాగు కోసం ఇప్పటి వరకు నాలుగు విడతల్లో సుమారు…

గ్రామాలాల్లో హోలీ సంబరాలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ…

ఎమ్మెల్సీ కవితకు మాజీ జడ్పి చైర్మన్ రాజు శుభాకాంక్షలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. .

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు ఆదేశాల మేరకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకుటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ…

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర…

గాలిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ…

మండపమే కూలీలకు నీడ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నీడ,నీరు లేకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అప్పట్లో ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఒక గ్రూపు చొప్పున పాల్తిన్ కవర్ రూపంలో టెంట్ ను ఇచ్చేవారు.గత కొన్ని సంవత్సరాలుగా…

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ