పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు ఇసుకను సరిహద్దు ప్రాంతాల్లో 50 లోడ్ల ఇసుకను డంపింగ్ చేసుకొని రాత్రి వేళల్లో తమిళనాడుకు టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.. పాలసముద్రం మండలానికి చెందిన బడా నాయకుడు అక్రమాలకు అడ్డుకునే అధికారులు ఆ బడా నాయకుడితో కుమ్మక్కయ్యారా అని మండలంలో చర్చించుకుంటున్నారు ఇలా అక్రమ ఇసుక రవాణాతో లక్షలాది రూపాయలు సోమ్ముచేసుకుంటున్నారని పాలసముద్రం మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.. ఇలాగే అక్రమ ఇసుక తమిళనాడుకు తరలిస్తే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పాలసముద్రం మండల ప్రజలు ఆరోపించారు.. ఇకనైనా పాలసముద్రం మండల అధికారులు స్పందించి ఆ టిడిపి బడా నాయకుడి ఇసుక అక్రమాన్ని అడ్డుకోవాలని స్థానికులు తెలిపారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి