ప్రభుత్వ పధకాలు అర్హులకే కేటాయించాలి

  • గ్రామంలో నిర్మించిన గోశాల షెడ్లపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలి..
  • రైతు ఏపూరి శ్రీనివాసరావు

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోశాల పథకాన్ని అధికారులు అధికార పార్టీ నేతలకు ఎటువంటి జంతువులు లేకపోయినా వారికి గోశాల షెడ్లు వారికి ఇచ్చి అర్హులైన రైతులకు గోశాల షెడ్లు ఇవ్వకుండా కార్యకర్తలకు గోశాల షెడ్లు అధికారులు మంజూరు చేశారని చేపట్టాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని చిన్న శంకర్లపూడి గ్రామానికి చెందిన రైతు ఏపూరి శ్రీనివాసరావు తెలిపారు. ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో సుమారు నాకు 20 ఆవులు ఉన్నప్పటికీ గోశాల షెడ్డు మంజూరు చేయమని అధికారులకు పంచాయితీ తీర్మానం చేసి ఇచ్చినప్పటికీ లబ్ధిదారుడిగా నాకు షెడ్డు మంజూరు చేయకుండా ఎటువంటి జంతువులు లేకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు గోశాల షెడ్లు మంజూరు చేశారని దీనిపై విచారణ చేయాలని ఎమ్మెల్యే సత్యప్రభ గ్రామంలో జరిగిన గోశాల షెడ్డు నిర్మాణాలపై తక్షణ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు