హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ రెడ్డి,వైస్ చైర్మన్ గుమస్తా శ్రీనివాస్,సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా చైర్మన్ నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పచ్చదనానికి హరితహారం ప్రధాన సాధనం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఫంక్షన్ హాల్ ఆవరణంలో మొత్తం 100 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.ఈ మొక్కలు పెద్దవిగా పెరిగే వరకు స్వయంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

  • Related Posts

    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని,…

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మక్తల్ నియోజక వర్గం లొని అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    • By RAHEEM
    • June 28, 2025
    • 1 views
    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    • By RAHEEM
    • June 28, 2025
    • 4 views
    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్  క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్