సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

మన న్యూస్,తిరుప‌తిః ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముగ్గురు ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 48వ డివిజ‌న్ రాజీవ్ గాంధీ కాల‌నీకి చెందిన ఎఆర్ అయ్య‌ప్ప కు ఎన‌భై తొమ్మిది వేల ఆరువంద‌ల ప‌ది రూపాయ‌ల చెక్కును ఎమ్మెల్యే త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం అందించారు. అలాగే 2వ డివిజ‌న్ లోని ఆటోన‌గ‌ర్ కు చెందిన సోమ‌లరాజు. రూప కు డెబ్బ‌య్ తొమ్మిది వేల నూట ప‌న్నెండు రూపాయ‌ల చెక్కును ఎమ్మెల్యే ఆమెకు అందించారు. కాగా ఆంధ్రాబ్యాంక్ కాల‌నీకి చెందిన డి.కృష్ణ కిషోర్ కు మూడు ల‌క్ష‌లా ఐదువేలా డెబ్బై రెండు రూపాయ‌ల చెక్క్ ను ఎమ్మెల్యే ఆయ‌న‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిసిసిబి ఛైర్మ‌న్ అమాస రాజ‌శేఖ‌ర్ రెడ్డి, గోల్డ్ బాబు, పురుషోత్తం, సురేష్, బాబ్జీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ