

మన న్యూస్ సాలూరు జూన్16:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు అన్నదమ్ములు చంద్రమౌళి స్వర రెడ్డి జయ రెడ్డి అక్కచెల్లెళ్ళు చినిపిల్లి లక్ష్మీ. కోసం జానకి. కుపిలి పద్మ .బుస హేమ మొత్తము నా తండ్రి వారసులు 8మంది ఐతే గోపాలరెడ్డి హేమ రెండు పేర్లు తీసివేసి 6గురు సంతకాలతో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇచ్చిన సాలూరు ఎం ఆర్ ఓ ఆఫీసు వారు.ఆ సర్టిఫికెట్ బేస్ చేసుకొని మా ఉమ్మడి ఆస్తి మిగతావారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.కావున పూర్తి విచారణ చేసి బాధ్యులు పై చర్య తీసుకొని మాకు న్యాయ o చెయ్య గలరూ. అని గ్రీవెన్స్ లో విన్నవించుకున్న గోపాల్ రెడ్డి.