

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఉపాధ్యాయుడు పూజాలి అన్నారు ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు శనివారం క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో పాపిరెడ్డిపల్లి పెద్ద తయ్యూరు జట్లు పోటీపడ్డాయి పాపిరెడ్డిపల్లి టీం విజయం సాధించింది పాపి రెడ్డి పల్లి టీం విజయం సాధించడంతో 50 వేల రూపాయల నగదు తో పాటు బహుమతిని అందుకున్నారు అలాగే రన్నర్ గా నిలిచిన పెద్ద తయ్యూరు 25 వేల రూపాయలు నగదు తో పాటు బహుమతిని ప్రధానం చేసుకున్నారు పాపిరెడ్డిపల్లి క్రికెట్ టీం కెప్టెన్ శశికుమార్ కిరణ్ మురళి సుమన్,పవన్ కళ్యాణ్ శేషు విజయ్ డ్యానీ మహేష్ సుధాకర్ ధనుష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు