శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని ఆహ్వానించిన, మాజీ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి..!

వింజమూరు మన న్యూస్ : వింజమూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని మాజీ ఆలయ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో అంకినపల్లి ఓబుల్ రెడ్డి నరసింహారెడ్డి మరియు గ్రామ నాయకులతో కలిసి లెక్కల చిన కొండారెడ్డి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. ఈనెల తొమ్మిదో తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయని, 14వ తేదీ జరుగు అలకల తోపు కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మీ ద్వారా ఆహ్వానం అందించాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఆలయ కమిటీ కోరిక మేరకు మంత్రి ఆనం గారికి ఎమ్మెల్యే ఆహ్వానం అందించారు. అదే రోజు మీరు కూడా రావాలని ఆహ్వానించారు. వారితోపాటు ముఖ్య నాయకులు అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మాజీ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ ఆహ్వానం అందించిన విషయం అందరికీ తెలిసిందే.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.