కృష్ణారెడ్డి పాలెం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ.

కలిగిరి మన న్యూస్:: కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం లో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా విగ్రహావిష్కరణకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అడిగిన వెంటనే మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాతఅనుపమ మేడంకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. 135వ జయంతి రోజు కలిగిరి సీఐ వెంకటనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా దశ సూచించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దిశా నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అయితే ఈ సమాజం అంతటి మహోన్నతమైన వ్యక్తిని కొన్ని సామాజిక వర్గానికి పరిమితం చేసిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆశాజ్యోతిని తెలిపారు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కొనియాడుతున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారి దయవల్ల రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును పౌర హక్కులను రచించారు రాజ్యాంగంతోనే పరిపాలన జరుగుతున్నది గుర్తించుకోవాలని తెలిపారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగఫలం ద్వారానే ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నానని అలాగే ఈ గ్రామంలోని ప్రజలందరూ రాజ్యాంగ విలువలు కాపాడి రిజర్వేషన్ ఫలాలు పొంది ప్రతి ఒక్కరూ ప్రగతి పథంలో ముందుకు నడవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు గ్రామ గ్రామాన తెలియపరిచి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు