జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26

మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 9వ తరగతి ప్రవేశ పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించింది. తన దీర్ఘకాలిక కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకంతో ఈ విజయాన్ని అందుకున్న ఝాన్షి ప్రస్తుతం తన కుటుంబానికి, పాఠశాలకి గర్వకారణంగా నిలిచింది.

ఝాన్షి తండ్రి గారు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. క్రమశిక్షణ, అంకితభావం ఆమె కుటుంబ సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చదువులో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఝాన్షి ఈసారి జిల్లా స్థాయి పోటీలోనూ తన ప్రతిభను చాటింది.

ఈ సందర్భంగా అపోలో ఇషా విద్యాలయ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. “ఝాన్షి వంటి విద్యార్థులు మా పాఠశాల కీర్తిని పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె ఇంకా పెద్ద విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం” అని స్కూల్ ప్రిన్సిపల్ మరియు సహచర ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే వెంగంపల్లె గ్రామంలోని ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు తను ఇంకా బాగా చదివి పుట్టిన ఊరికి చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని దీవించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..