

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ సమాచారం అందుకున్న యువ నాయకుడు పైనే మురళి ఆయన పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ఆకాంక్షించారు.