విజయ భేరిని మ్రోగించిన లింగంపల్లి నారాయణ పాఠశాల

శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను పొందారు. 160 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులను పొందారు. ఈ సందర్భంగా ఎజియం వేణుగోపాల్ గారి ఆధ్వర్యం లో సక్సెస్ మీట్ ను నిర్వహించి, విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలకు ముఖ్య కారణం అయిన తల్లిదండ్రుల అచంచలమైన అంకిత భావం, మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందిచదగినవి. అంతేకాక, 100% రిజల్ట్ ను కైవసం చేసుకుంది. ఇలాంటి ఫలితాలు అందించడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని ముఖ్య అతిథిగా పాల్గొన్నఎజి యం వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల డి జి యం గోపాల్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ గుణవతి పట్నాయక్ ఆర్ డి హెడ్ శ్రీలక్ష్మి , కోఆర్డినేటర్ బాల కృష్ణ డీన్లు వెంకటేశ్వర్లు మరియు రాజేశ్వరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///