చెరువులు లో బురదలో చిక్కుకున్న ఏనుగును రక్షించిన ఫారెస్ట్ అధికారులు
యాదమరి నవంబర్ 30 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డీకే చెరువు పంచాయితీ పరిధిలో గుడ్డివాని చెరువులో సుమారు 30 సంవత్సరాల వయసుగల ఏనుగు చెరువులు దురదలో చిక్కు కున్నది స్థానికుల సమాచారం మేరకు యాదమరి…
తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై చిరంజీవి
తవణంపల్లి నవంబర్ 30 మన ద్యాస తవణంపల్లి నవంబర్ 30 తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రత్వంగా ఉండాలని తెలియజేసిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి తుఫాన్ నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యమైన విజ్ఞప్తి.ఇదివరకే వర్షాల కారణంగా అన్ని…
పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం
యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన…
పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం
చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం…
నెల్లూరులో త్రిష బ్యూటీ పార్లర్ శుభారంభం
మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 30: నెల్లూరు, లక్ష్మీపురం వాటర్ ట్యాంక్ దగ్గర త్రిష బ్యూటీ పార్లర్ ను ఆదివారం ఉదయం సినీనటి సంతోషి శ్రీకర్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ….. లక్ష్మీ త్రిష రాజమండ్రి పచ్చి అక్కడే నెలరోజుల…
SK ప్రభుత్వ హైస్కూల్లో బాల కార్మిక చట్టాల ఉల్లంఘన: చదువులకు బదులు వెట్టిచాకిరీ!
టీచర్ల దౌర్జన్యం: నిమ్మకు నీరెత్తిన హెచ్.ఎం. సత్యనారాయణ పాత్రపై ప్రశ్నలు ఉరవకొండ – మన ధ్యాస, నవంబర్ 28: శ్రీ కరిబసవ స్వామిప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు విద్యనభ్యసించాల్సిన సమయంలో, దారుణంగా బాల కార్మిక వ్యవస్థను అమలు చేస్తూ, విద్యార్థులతో బలవంతంగా శారీరక…
దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా*
జలదంకి, నవంబర్ 30,మనద్యాస న్యూస్,(కె నాగరాజు) దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో జలదంకి మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని… జలదంకి పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా…
దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ
కలిగిరి,నవంబర్ 30,మనధ్యాసన్యూస్,(కె నాగరాజు) దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో కలిగిరి, కొండాపురం,వింజమూరు,జలదంకి,మండలాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.కలిగిరి సర్కిల్ పరిధి లోని పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ తెలిపారు.వింజమూరు,కొండాపురం,కలిగిరి,జలదంకి,మండలాల…
దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.కలిగిరి ఎస్సై ఉమాశంకర్..*
కలిగిరి, మన ధ్యాస న్యూస్, నవంబర్ 30,(నాగరాజు కె ) దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో కలిగిరి మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని. కలిగిరి పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని కలిగిరి ఎస్సై…
మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శుక్రవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.జిల్లా…