బాధిత కుటుంబానికి బియ్యం వితరణ

మన న్యూస్: పినపాక నవంబర్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్ ఆధ్వర్యంలో గునిగంటి సూరయ్య దశ దిశ కర్మలకు 50 కేజీలకు బియ్యం వితరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి…

రైతులకు ఇబ్బందులు పెడితే చర్య తీసుకుంటాం.. టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 15, రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి, నర్వ,మహమ్మద్ నగర్,తుంకి పల్లి తదితర గ్రామాలల్లో…

తుక్కుగూడ సమీపంలో పిస్తా హౌస్ ప్రారంభోత్సవం

మన న్యూస్: హేమామహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇమామ్ గూడలో వంశీధర్ రెడ్డి,దోమ హరీష్ రెడ్డి, బి. అమిత్ రాజ్ రెడ్డి, అనిరుద్, ధీరజ్ రెడ్డి, అర్వింద్ రెడ్డి, నిఖిల్ ల సంయుక్త నేతృత్వంలో పిస్తా హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ…

ఘనంగా 57వ జాతియ గ్రంథాలయ వారోత్సవాలు

మన న్యూస్ : బడంగ్‌పేట్ లోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో 57వ జాతియ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాలకి ముక్య అతిథి గా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా…

పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పినపాక, నవంబర్, 14, 2024, మన న్యూస్ పినపాక జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు రమణ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 లు

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య…

పెబ్బేరు చెందిన రామస్వామి వ్యక్తి దేవుని పేరు తో డబ్బులు వసూలు

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబగద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పిల్లిగుండ్ల ముడుపుల ఆంజనేయస్వామి పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేస్తామని అని పెబ్బేరు నివాసి రామస్వామి అనే వ్యక్తి చందాలు వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తి పిల్లిగుండ్ల ఆంజనేయస్వామి…

జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని కలిసిన ఐరాల మండల జనసేన నాయకులు

ఐరాల (తిరుపతి ) , నవంబర్ 15 :మన న్యూస్ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని ఈ రోజు తిరుపతి లో మర్యాద పూర్వకంగా కలిసిన పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల…

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చిత్తూరు జిల్లా కు సురేంద్ర బాబు ఎన్నిక

ఐరాల – నవంబర్ 13 :మన న్యూస్ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నబి. సురేంద్ర బాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…

తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్*

తవణంపల్లి, నవంబర్ 14 :మన న్యూస్ పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిశర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.…