అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తాం,,ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు
మనన్యూస్,కామారెడ్డి:అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం…
పెట్రోల్ పోసి నిరసన వ్యక్తం చేసిన పాతపాలెం దళిత రైతులు
తమకు న్యాయం చేయండి కుటుంబ సమేతంగా దళిత రైతులు నిరసన మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు పోసి ఆత్మహత్యకు పాల్పడ ఘటన మండలంలో చోటుచేసుకుంది మేరకు ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం దళితవాడకు చెందిన…
బాలయ్యను మరిన్ని అవార్డులు వరించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:సినీ హీరో,ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ప్యాన్స్ అసోషియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించింది.బాలకృష్ణ ప్యాన్స్ సందడి…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి రాంరెడ్డి
మనన్యూస్,హయత్నగర్:హయత్నగర్లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత
మనన్యూస్,గద్వాల:మానవపాడు మండలం జల్లాపురం స్టేజి సమీపంలో ఆర్ డి ఎస్ కాల్వ పై సోమవారం మధ్యాహ్నం11:00గంటల సమయంలో ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకున్నారు కర్నూలు జిల్లా పంచలింగాల శివారు లోని తుంగభద్ర నది…
మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ నిట్టనిలువునా కూల్చి వేసిన వై సి పి నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇల్లు
మనన్యూస్,నెల్లూరు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించి టిడిపి చేసిన దౌర్జన్యకాండ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి పార్టీ అండగా…
గోరక్ష మహాపాదయాత్రకు ఆర్ హెచ్ వి ఎస్ సంఘీభావం
మనన్యూస్,తిరుపతి:తిరుపతికి చేరిన కాశ్మీర్ నుండి కన్యాకుమారి గోరక్ష పాదయాత్ర బాలకృష్ణ గురుస్వామికి ఘన స్వాగతం నేటి అత్యాధినిక సమాజంలో గో సంరక్షణే ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష అని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహిస్తున్న బాలకృష్ణ గురు స్వామి…
టిటిడి రోడ్ల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:నగరంలో టిటిడి నిర్వహణలోని 19 రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు.రుయా ఆస్పత్రి సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్,కపిలతీర్థం నుంచి లీలామహల్ సర్కిల్,మంగళం రోడ్డు,లక్ష్మీపురం సర్కిల్,ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…
అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించి,అమర రాజా విద్యాలయం 8వ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎంఎల్ఏ మురళీ మోహన్
తవణంపల్లి జనవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎంఎల్ఏ మురళీ మోహన్ రాజన్న ఫౌండేషన్ సౌజన్యoతో 25 కోట్ల వ్యయంతోనిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం అమర్…
మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటా… టిడిపి జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్
మన న్యూస్,గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు న్యూస్… మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తెలిపారు గంగాధర్ నెల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ చిత్రపటానికి…