ఓటిటి యవనికపై “లగ్గం” విజయబావుటా..

Mana Cinema :- సుబిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లగ్గం ఓటిటి లో విడుదలై పది రోజులు అవుతున్నా లగ్గం సందడి తగ్గలేదు. రెండు మనసులు ముడి పడడమే “లగ్గం” అంటే.. అనే థీమ్ తో వచ్చిన ఈ చిత్రం ఆహా, అమెజాన్…

బదిరెడ్డి గోవింద్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు

వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ (మన న్యూస్ ప్రతినిధ) ఏలేశ్వరం: నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు…

శ్రీ ప్రతిభ విద్యాలయలో విద్యార్థులకు ఎస్సై లక్ష్మికాంతం అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి-ఎస్సై (మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు : ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మి కాంతం 8,9,10 వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు…

ఆదిత్య 369 సీక్వెల్​ గురించి మాట్లాడిన బాలయ్య

Mana Cinema :- నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రాల్లో ఆదిత్య 369 కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 1991లో విడుద‌లైంది. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద…

‘గంగోత్రి’ టు ‘పుష్ప’​ – బన్నీ సినీ జర్నీ

Mana Cinema :- పుష్ప అంటే ఫ్లవర్​ అనుకుంటివా వైల్డ్​ ఫైర్ అంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. గతంలో వచ్చిన అభిమానుల్లో బన్నీకి ఉన్న రేంజ్​ ఏంటో తెలియడానికి ఈ ఒక్క క్యారెక్టర్​ చాలు అనేంతలా…

మారుతీ చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైలర్ రిలీజ్.

Mana Cinema :- తమిళ్ లో పెద్ద హిట్ అయిన ‘డా..డా’ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. కవిన్, అపర్ణ దాస్ జంటగా డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో రిలీజ్…

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు

మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్‌కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…

Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రసాంశా పత్రాన్ని అందుకుంటున్న కె.హరిష్ బాబు

Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో…

స్వాగతం ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అనంతపల్లి శ్రీనివాస్

ఈ నెల 12న చిన్న జీయర్ స్వామి రాకతో భారీ స్వాగత ఏర్పాట్లు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి ఈనెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక…