గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం
మన న్యూస్: పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా…
సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి కలెక్టర్ చేతుల మీదుగా అందజేత
మన న్యూస్:నిజాంసాగర్,కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి ఎల్లారెడ్డి అర్బన్ సాధించారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది,…
యువత డ్రగ్స్ మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండాలి..పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
మన న్యూస్:ఎల్బీనగర్ దగ్గర నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ 2K RUN కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా పద్మ భూషణ్…
ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ ను సన్మానించిన చక్రధర్ సిద్ధాంతి
మన న్యూస్:వెదురుకుప్పం తిరుపతి జిల్లా రొయ్య హాస్పిటల్ ఓపి ప్రాంగణంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ గారిని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది…
సోక్రటీస్ స్కూల్ లొ ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
మన న్యూస్: వెదురుకుప్పం మండలంలోని సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవళంపేట నందు ముందస్తుగా గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుణశేఖర్ గణిత ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి,…
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం
మన న్యూస్ పార్వతీపురం,గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా రహదారుల…
నెల్లూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి , వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్:నెల్లూరు నగర నియోజకవర్గం లో అత్యద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.సుమారు 2 వేల మంది కార్యకర్తల మధ్య భారీ కేక్ కటింగ్.బాణసంచా చప్పుళ్ళు జై జగన్, జై వైస్సార్సీపీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం *మెగా రక్త దాన…
ఏలేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
మన న్యూస్: ఏలేశ్వరం ఏలేశ్వరంలో టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శిడగం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏలేశ్వరం టౌన్లో పలు చోట్ల కేక్ కటింగ్ చేసి…
గణిత శాస్త్రం- అందరి బంధువు,డాక్టర్ డి .సునీత
మన న్యూస్:.ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ కే. సురేష్ ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్…
రైతుల కోసం 125 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం,సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్
మన న్యూస్:గొల్లప్రోలు రైతన్న సుఖీభవ అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.125 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి…