అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.
Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…
మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం- బొదిరెడ్డి గోపి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ప్రతినిధి:రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నగర పంచాయితీ కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి తెలిపారు.ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో…
విలేకరి పై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
*అన్నవరం పి.ఎస్ లో కేసు నమోదు తహశీల్దార్కు వినతి పత్రం అందించిన శంఖవరం పాత్రికేయులు-ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్* మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:ఈ నెల 5వ తేదిన అన్నవరం, మండపం గ్రామాల సరిహద్దులో అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలుసుకున్న ఒక పత్రిక,…
జామి ; ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు తరలి రండి
మన న్యూస్ (జామి) ; జామి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వబ్బెన సత్యనారాయణ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ… మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో…
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామములోని రైతు వేదిక దగ్గర నిర్వహించినా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంబించారు.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు…
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర
Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి
మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…
మన న్యూస్ ఎఫెక్ట్
మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…
మండపమే కూలీలకు నీడ..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నీడ,నీరు లేకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అప్పట్లో ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఒక గ్రూపు చొప్పున పాల్తిన్ కవర్ రూపంలో టెంట్ ను ఇచ్చేవారు.గత కొన్ని సంవత్సరాలుగా…
ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం
మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీ పేజ్ 2 లో కె రాకేష్ నేతృత్వంలో ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టూ వీలర్స్ బైక్స్…