న్యాయమార్గమే కాంగ్రెస్ లక్ష్యం— నకిలీ దేశభక్తితో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ,ఆర్.ఎస్.ఎస్—డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి.

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10 : కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ అహ్మదాబాద్లో ముగిసిన 86వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)…

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం “ఇంటింటికి ఎమ్మెల్యే “

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10 : *కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం.*ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.*అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. కావలి 35 వ వార్డులో గురువారం నుంచి కావలి ఎమ్మెల్యే…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్న 303 అభివృద్ధి పనులు……… తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 10 : *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే మా ప్రాధాన్యత.*మే 20వ తేదీన 303 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తాం.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 34…

బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 10 : బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికూటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది.…

గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన తలపంటి బుజ్జి

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : స్త్రీల పట్ల జనసేన పార్టీకి ఉన్న అపారమైన గౌరవ భావంతో నిండు గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) అన్నారు. కాకినాడ…

పౌష్టిక ఆహారం ద్వారానే మంచి ఆరోగ్యం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని గర్భిణీ స్త్రీలకు శంఖవరం ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక…

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లోని గ్రామాలల్లో సుల్తాన్ నగర్,హసన్ పల్లి, గిర్ని తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మొహమ్మద్ నగర్…

సింగితంలో హోరా హోరిగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఉదయం మొదలుకున్న కుస్తీ పోటీలు 50,100,500,1000, వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…

రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం…

* *సస్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం…* మన న్యూస్ కోటనందూరు (అపురూప్) స్వరాజ్య అభ్యుదయ సేవాసమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కె.ఈ చిన్నాయపాలెం గ్రామంలో మా తోట పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య…

రాష్ట్ర గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జిల్లా బిసి నాయకుడు శ్రీధర్ యాదవ్

జిల్లాలో బీసీల అభివృద్ధికి సహకరించండి జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర గనులు మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు…