మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం.

బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే…

పించను కోసం ఎదురు చూసి .. వితంతువు మృత్యువాత

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు…

నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కిరణ్

మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం…

“మొదటి 1000 రోజుల్లో పోషకాహారం కీలకం” — ఎంపీడీవో జయమణి

సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- శానంపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఏడవ పౌష్టికార వారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జయమణి అధ్యక్షతన, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కె.…

పొక్సో కేసులో ఒకరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి ఐదు ఏండ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించినట్లు…

ఆధార్ క్యాంపు,స్పెషల్ డ్రైవ్ -0-6 సంవత్సరాల వయసుగల వయసు చిన్నారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు -న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- ఈరోజు మరియు రేపు పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో అయ్యప్ప నగర్ సచివాలయ కార్యాలయం నందు ఆధార్ క్యాంపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు 0-6 సంవత్సరాల వయసుగల చిన్నారులకు నూతనంగా…

రాజ్యాంగ వ్యతిరేకమైన వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలి — ఆవాజ్ డిమాండ్—ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్.

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10: కడప నగరం ఆవాజ్ కార్యాలయం నందు ఆవాజ్ కమిటీ జిల్లా విస్తృత సమావేశం పి చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ,అబ్దుల్…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి…….. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్,ఏప్రిల్ 10 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19 మందికి మంజూరైన రూ.23 లక్షల చెక్కులను బాధితులకు గురువారం అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన…

న్యాయమార్గమే కాంగ్రెస్ లక్ష్యం— నకిలీ దేశభక్తితో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ,ఆర్.ఎస్.ఎస్—డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి.

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10 : కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ అహ్మదాబాద్లో ముగిసిన 86వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)…

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం “ఇంటింటికి ఎమ్మెల్యే “

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10 : *కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం.*ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.*అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. కావలి 35 వ వార్డులో గురువారం నుంచి కావలి ఎమ్మెల్యే…