చంద్రబాబు తీరుతో……సీమ రైతులు బేజారు”…… మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాయలసీమ ఎత్తిపోతలకు సమాధి కడుతున్న చంద్రబాబు.సీమరైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం.. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం..కేంద్ర సంస్థల ముందు నీటిహక్కులపై వాదనలను వినిపించడంలో విఫలం.చంద్రబాబు చేతకానితనం రాయలసీమ ఎత్తిపోతల పాలిట శాపం.తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లపై నోరెత్తలేని…

ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శ్రీమతి వనితా రాణి అసెంబ్లీ నందు…

డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలిఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఏపీ శాసనమండలి సమావేశాలలో సోమవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని…

అన్నవరం-బాపట్ల మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

లోక్ సభ లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మనన్యూస్,కాకినాడ:అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.…

మిరప కళ్ళం తగలబెట్టిన వ్యక్తులు అరెస్టు

మనన్యూస్,పినపాక:వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి అతడు ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టినారు.అట్టి విషయాన్ని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్…

కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్

మనన్యూస్,నారాయణ పేట:కానిస్టేబుల్ పై దాడి చేసి వ్యక్తిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఐదవ తేదీన పెద్ద చెరువు నుండి…

ప్రత్యేకంగా ఆకట్టకుంటున్న స్వామి వివేకానంద సేవా సమితి కార్యక్రమాలు

మన న్యూస్ పలాస – కాశీబుగ్గ ; పలాస కాశీబుగ్గ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వద్ద , రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో సోమవారం నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వామి…

2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…

అబద్ధాల పునాదుల మీద మేం ప్రభుత్వాన్ని నడపలేం: సీఎం రేవంత్‌ రెడ్డి

Mana News , హైదరాబాద్: ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ…

సత్యవేడు లో బిజెపి పార్టీ బలోపి దానికి కృషి చేస్తా. సీనియర్ నాయకులు కలుపుకుపోతా… నూతన మండల అధ్యక్షుడు బాలాజీ వెల్లడి.

Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి…