పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్

Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు , మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ గారు ఆహ్వానించి పూర్ణకుంభ స్వాగతం పలికి గుడి విశిష్టతను వివరించడం జరిగింది, అదేవిధంగా పేటమిట్ట గ్రామంలో నందుగల అమర రాజా స్కిల్ డెవలప్ సెంటర్, పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు ఇతర సదుపాయాలని వీక్షించారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ శ్రీ గల్లా గల్లా కుటుంబం గ్రామీణలో సంస్థ లను నెలకొల్పి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరియు అనేక రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు, వారు ఈ సేవా కార్యక్రమాలు ఇలానే ముందుకు తీసుకెళ్తూ అనేక మందికి అందించాలని కోరుకుంటున్నాను మరియు వారి సేవలను అభినందిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేటమిట్ట గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!