

మన న్యూస్, రాపూరు:రాపూరులో వెన్నుపోటు దినం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి.రాపూరు పట్టణంలో సిద్దలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ………….అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అని అన్నారు.సంవత్సర కాలం గడిచిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయని కూటమి ప్రభుత్వం అని అన్నారు.ప్రజలు లెక్కల్లో ఏ ఎక్కమైనా మరచిపోతారు గాని 15వ ఎక్కాం మాత్రం మరచిపోరు అని అన్నారు.నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు అది ఎక్కడ అని అన్నారు.18 సంవత్సరాలు నిండిన యువతకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు అది ఎక్కడ అని అన్నారు.కూటమి అధికారానికి ఇచ్చి సంవత్సరమైనా ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడం సమంజసం కాదు అని అన్నారు.వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే తహసీల్దార్ పారిపోయారు.. తహసీల్దార్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించలేదు అని అన్నారు.పచ్చ చొక్కా వేసుకుని వస్తే అనుమతి ఇస్తారా అని అన్నారు.



