అక్రమ మట్టి తవ్వకాలకు నిరసనగా అర్థనగ్న ప్రదర్శనమట్టి మాఫియాపై గళమెత్తిన ఎఫ్ కె పాలేం రైతులు
పిఠాపురం మే, 16 మన న్యూస్ :పిఠాపురం మండల పరిధిలోని ఎఫ్.కె.పాలెం గ్రామంలో గల పాపిడి దొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని, యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయించామని స్థానిక…
నెల్లూరు జిల్లాలోని మైన్స్ లో విపరీతంగా జరుగుతున్న బ్లాస్టింగ్ ను గురించి అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పెరిగిపోతున్న హత్యలను నివారించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం అందజేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, మే 16: నెల్లూరు జిల్లాలోని మైన్స్ లోఅడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్స్ ను నివారించాలని అలాగే నెల్లూరు సిటీ పరిధిలో మద్యం మత్తులో జరుగుతున్న హత్యల పట్ల కఠినచర్యలు తీసుకొని అడ్డుకట్టకట్ట వేయాలని కోరుతూ…
గత ఎన్నికలలో రిగ్గింగ్ లేదా ఓటర్లను బెదిరించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని ఈ సారి ఎన్నికలలో పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటించాలి…… జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్ ,నెల్లూరు, మే 16:నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓ నందన్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో అన్ని పార్టీల తో శుక్రవారం నెల్లూరు సిటీ కి సంబంధించిన మంత్లీ ఎలక్షన్ మీటింగ్ మీటింగ్ జరిగింది.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు…
గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వాకాడులో తిరంగా ర్యాలీ విజయవంతం
మన న్యూస్, గూడూరు,మే 16: *గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు.*గూడూరు డివిజన్లో మొదటి తిరంగా ర్యాలీ విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు.*యుద్ధం గెలిచిన అనంతరం జరిగే పండుగను ఘనంగా…
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలపై శిక్షణ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణను ఇచ్చారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో రింగులు…
అర్బన్ పీహెచ్సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని స్థానిక కృష్ణాలయం వీధి అర్బన్ పీహెచ్సీలో ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…
కాకినాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నేతలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన…
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఓ .ఆనందం కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి జిల్లా నేతలు
మన న్యూస్ ,నెల్లూరు ,మే 16: నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరిగ మురళిధర్ కలెక్టర్…
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లుర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి…
తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షులుగా ఏకొల్లు పవన్ రెడ్డి
మన న్యూస్, ఇందుకూరు పేట ,మే 15:నా పై నమ్మకం వుంచి నన్ను ఇందుకూరుపేట మండలతెలుగుదేశం పార్టి అధ్యక్షుడిగా నియమించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందుకూరుపేట మండల టిడిపి నాయకులు…